BDK: జూలూరుపాడు మండలం గాంధీనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మంగీలాల్ ఇవాళ పంచాయతీకి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిలు తల్లిదండ్రులకు భారం కాకూడదని ఈ పథకాన్ని ప్రభుత్వం చేపడుతుందని సర్పంచ్ మంగీలాల్ తెలిపారు. చెక్కు అందజేసిన సర్పంచ్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.