WNP: పెబ్బేరు మండల నూతన ఎంఆర్వోగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణ రెడ్డిని సోమవారం స్థానిక బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు.