చిత్తూరు జిల్లా పోలీసు శాఖలో 250 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఎస్పీ తుషార్ డూడీ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కౌన్సెలింగ్లో కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు పాల్గొన్నారు. ఒకే స్టేషన్లో 3–5 సంవత్సరాలు పనిచేసిన సిబ్బందికి బదిలీలు చేపట్టారు.