PPM: జిల్లాలో అభివృద్ధి పనుల్లో వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రగతి కుంటుపడిన చోట క్షేత్రస్థాయి అధికారులు స్వయంగా పర్యటించి పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు, ప్రభుత్వ సర్వేలను వేగవంతం చెయ్యాలి అన్నారు.