TG: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్రీ బస్సు పథకం ఇచ్చానని.. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మహిళలంతా నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవని.. అందర్నీ కలుపుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంవైపు నడిపిస్తానని చెప్పారు.