SRCL: సిరిసిల్ల వేములవాడ పట్టణాలలో ప్రత్యేక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మ్యాకల పర్శరాములు జిల్లా ఎస్పీ మహేష్ గితేకు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల, పుణ్యక్షేత్రమైన వేములవాడలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందన్నారు. దీంతో అధికారులు స్పందించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు.