SRD: సదాశివపేట మండలంలోని పలు గ్రామాల్లో రబ్బి సాగు కోతలు ముగిసినా, ఐకేపీ (IKP) కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనగ కుప్పలు సిద్ధంగా ఉన్నప్పటికీ విక్రయాలు జరగక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.