HYD: నగరంలో ప్రజారోగ్యమే లక్ష్యంగా ఆహార భద్రతా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలోని అంబర్పేట, చాంద్రాయణగుట్ట, ఖైరతాబాద్, గోషామహల్, అత్తాపూర్ ప్రాంతాల్లోని పలు రెస్టారెంట్లు, ఆహార కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ బృందాలు తనిఖీ చేశాయి.