TPT: పెళ్లకూరు మండలంలోని చంబడి పాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. రోడ్డు పక్కన వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో స్పాట్లో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాహనం వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.