KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని పీడీ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అర్జీలు స్వీకరిస్తామన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరుకుతుందని, మళ్లీ ఇవ్వనవసరం లేదన్నారు. డివిజినల్, నియోజకవర్గస్థాయి అధికారులు హాజరుకావాలన్నారు.