PPM: అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, స్మార్ట్ఫోన్ల పంపిణీ, మినీ కేంద్రాల అప్గ్రేడ్ వంటి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని ఆమె వెల్లడించారు.