NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలోని ఐదో వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను గ్రామ సర్పంచ్ జోగు రమణమ్మ సత్యనారాయణ ఆదివారం పాలెం పరిష్కరించారు. ఈ సందర్భంగా సింగిల్ ఫేస్ ఏర్పాటు చేశారు. నీటి సమస్యను తీర్చినందుకు గ్రామ ప్రజలు సర్పంచ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బొడ్డుపల్లి అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.