HYD: ఈనెల 3వ తేదీన చంద్ర గ్రహణం సందర్భంగా శంషాబాద్ మండల పరిధిలోని ముచ్చింతల్ శివారులో గల సమతాస్ఫూర్తి కేంద్రంలో మార్చి 3న దర్శనాలు నిలిపేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 4న మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయని, భక్తులు గమనించి సహకరించాలని వారు కోరారు.