KRNL: మంగళగిరిలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన SIR వర్క్ షాప్ రాష్ట్ర కురుబ-కురుమ కార్పొరేషన్ ఛైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సీఎం సూచించారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.