TPT: రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రామం-ఒక నెల-నాలుగు పర్యాయాలు కార్యక్రమం ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తిరుపతి అర్బన్ మండల పరిధి తుడా క్వార్టర్స్ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని గత 4 శుక్రవారాలు నిర్వహించారు. ప్రజల నుంచి ఆశించిన స్పందన రాలేదు.