KNR: రైతు భరోసా ఇవ్వకుంటే బీజేపీ అధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని 51 డివిజన్లో 16 లక్షలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.