AP: అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై చర్చ జరగాలని నినాదాలు చేశారు. ఫ్లకార్డులు, ఫ్లెక్సీలతో ఎమ్మెల్సీలు శాసనమండలి వరకు ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్సీల నిరసనతో అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళంగా మారింది.
Tags :