KRNL: ఆదోని వీఆర్వో సురేశ్ కిడ్నాప్ కేసు ఆరోపణలపై పారిశ్రామికవేత్త బత్తిని కుబేర్నాథ్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. తమ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల వివాదాన్ని వాల్మీకి సోదరులు అపార్థం చేసుకుని కిడ్నాప్గా ప్రచారం చేశారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో తాను చేసిన సేవలను గుర్తు చేశారు. వాల్మీకి సామాజిక వర్గానికి క్షమాపణలు చెప్పారు.