NZB: TU పరిధిలోని M.Ed మూడో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులు పరీక్షల ఫీజు చెల్లింపునకు నేడు చివరి తేదీ అని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు.నేడు సాయంత్రం లోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా రూ.1210 ఫీజు చెల్లించవచ్చన్నారు.రూ.100 అపరాధ రుసుంతో మార్చి 2 వరకు అవకాశముందని పేర్కొన్నారు.పరీక్షలను మార్చి నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు