బ్యాంక్ కస్టమర్లకు RBI గుడ్న్యూస్ చెప్పింది. లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొత్త డ్రాఫ్ట్ రూల్స్ను విడుదల చేసింది. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించింది. నిబంధనలు అతిక్రమిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇకపై రికవరీ పేరుతో వేధిస్తే సహించేదిలేదని తేల్చి చెప్పింది.