లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 228/5 పరుగులు చేసింది. అనంతరం 229 పరుగుల భారీ లక్ష్యాన్ని MI 18.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ(84), రికల్టన్(83) MI గెలుపును శాసించారు. నమన్(23), సూర్య(12) రన్స్ చేశారు.