AP: కాకినాడ జిల్లా చెందుర్తి వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.