కృష్ణా: రాష్ట్రంలో విద్యార్థుల కోసం సమగ్ర ఇంటర్న్షిప్ విధానాన్ని రూపొందించేందుకు యార్లగడ్డ వెంకట్రావు నాయకత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని మంత్ర లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో MLA యార్లగడ్డ వెంకట్రావు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఇంటర్న్షిప్లపై ఉత్తర్వులు జారీ చేస్తే సరిపోదని, విద్యార్థులకు సరైన గైడెన్స్, మానిటరింగ్ తప్పనిసరన్నారు.