ఉదయం అల్పాహారం తీసుకుంటే మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం వల్ల పగటిపూట ఎక్కువగా తినడం తగ్గుతుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. సమతుల్య అల్పాహారం తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలను తగ్గించవచ్చు. అల్పాహారంలో ఓట్స్, గుడ్లు, పండ్లు (బెర్రీలు, అరటిపండ్లు), గ్రీక్ పెరుగు, చియా విత్తనాలు, తృణధాన్యాలు చేర్చుకుంటే మంచింది.