PPM: జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి గ్రామస్థాయిలో ‘రెవెన్యూ క్లినిక్స్’ ప్రారంభం కావాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయములో రెవిన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇకపై ప్రతి గురువారం వీఆర్వోలు ఆయా గ్రామాల్లో రెవిన్యూ క్లినిక్లు నిర్వహించాలన్నారు.