SDPT: బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని హుస్నాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ దండి లక్ష్మి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ చిత్ర పద్మ, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.