గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. బొంగరాలబీడు, డొంక రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇవాళ పర్యటించిన ఆయన, స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.