KRNL: మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ రూ.20వేల కోట్లతో ‘మావిగన్’ పేరుతో రాజధానిని అభివృద్ధి చేయాలన్న మాజీ CM జగన్ ప్రతిపాదనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని జిల్లా YCP అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఇవాళ స్పష్టం చేశారు. గ్రోత్ ఇంజన్ లేని రాష్ట్రంలో రూ.2లక్షల కోట్లతో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.