TPT: తమిళనాడు (ఏప్రిల్ 23), పుదుచ్చేరి(ఏప్రిల్ 9)లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో AP ప్రభుత్వం సరిహద్దు జిల్లాలైన తిరుపతి, చిత్తూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలకు సెలవు ప్రకటించింది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, షాపులు, పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, రోజువారీ కూలీలకు పేయిడ్ లీవ్ ఇవ్వాలని ఆదేశించింది.