SKLM: జిల్లాలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో పర్యటించ నున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 5న సాయంత్రం 7.30 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుని బస చేస్తా రని పేర్కొన్నారు. 6న ఉదయం మూలపేట పోర్టుకు చేరుకుని అక్కడ జరుగుతున్న పనులు పరిశీలిస్తారని తెలిపారు.