NGKL: కుమ్మెర ఘటనపై అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ స్పందిస్తూ, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చిన్నారి మృతి అత్యంత బాధాకరమని, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.