కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్డులో గల కామారెడ్డి ఫార్మసీ & సర్జరీకల్ వారి ఆధ్వర్యంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరామణ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు ఉచితంగా చల్లని మజ్జిగ అందించడం ద్వారా ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.