• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Studentని భుజాలపై పరీక్ష కేంద్రంలోకి తీసుకెళ్లిన తండ్రి.. ఎక్కడంటే!

మెదక్‌కు (medak) చెందిన ఇంటర్ విద్యార్థిని శ్రీ వర్షకు (sri varsha) ఇటీవల కాలు విరిగింది. బుధవారం పరీక్షలు ప్రారంభం కావడంతో తండ్రి వెంకటేశంతో (venkatesham) కలిసి సెంటర్‌కు చేరుకుంది. గేటు నుంచి హాల్ (hall) వరకు చాలా దూరం ఉంది. కూతురు (daughter) నడవలేదని.. వీల్ చెయిర్ ఏర్పాటు చేయాలని సెంటర్ నిర్వాహకులను వెంకటేశం (venkatesham) కోరిన పట్టించుకోలేదు.

March 16, 2023 / 01:23 PM IST

Plastic Rice: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్..కాలిస్తే ముద్దలు

ఓ వ్యక్తి రేషన్ షాపుకి(ration shop) వెళ్లి బియ్యం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి వండి చూస్తే అవి ప్లాస్టిక్ బియ్యం(Plastic rice) అని తేలింది. అనుమానం వచ్చిన వాటిని కాల్చిన నేపథ్యంలో ప్లాస్టిక్ ముద్దవలె దగ్గరికి వచ్చిందని బాధిత గ్రామస్థుడు పేర్కొన్నాడు. ఈ సంఘటన తెలంగాణ(telangana)లోని కరీంనగర్ జిల్లా రుద్రారం గ్రామం(rudraram village)లో జరిగింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో అచ్చం ఇలా...

March 16, 2023 / 01:08 PM IST

Tspsc AE paper leak వెనక రేణుక.. సోదరుడి పేరు చెప్పి లీకేజ్

Tspsc AE paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ అంశం పెను దుమారం రేపింది. ఏఈ పేపర్ లీక్ ఇష్యూలో అసలు సూత్రధారి రేణుక అని పోలీసులు భావిస్తున్నారు. ఆమె డబ్బులు ఆఫర్ చేయడంతోనే ప్రవీణ్ కుమార్ లీకేజీ చేశారని చెబుతున్నారు. తన సోదరుడి పేరు చెప్పి.. ఏఈ పేపర్ లీక్ చేసింది.

March 16, 2023 / 06:34 PM IST

Delhi Excise Policy Case: చివరి నిమిషంలో కవిత ట్విస్ట్, విజ్ఞప్తికి ఈడీ నో… టెన్షన్ టెన్షన్

మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈడీకి కీలక సందేశాన్ని పంపించారు కవిత. తాను అనారోగ్య కారణాల వల్ల ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆమె అందులో పేర్కొన్నారు.

March 16, 2023 / 12:03 PM IST

TSRTC Good News For Rama Devotes : రామయ్య భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…!

Good News : భద్రాద్రి రామయ్య భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. మరి కొద్ది రోజుల్లో శ్రీరామ నవమి రానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

March 16, 2023 / 11:13 AM IST

XBB1.16 కొత్త వేరియంట్ వ్యాప్తి..తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు!

తెలంగాణలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కేసుల(covid infection cases) సంఖ్య క్రమంగా ఎక్కువవుతుంది. రాష్ట్రంలో మంగళవారం 52 కోవిడ్ పాజిటివ్ ఇన్ఫెక్షన్లు రికార్డు కాగా, బుధవారం 54 కోవిడ్ కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీటి పెరుగుదలకు కారణం SARS-CoV-2 కొత్త రీకాంబినెంట్ వేరియంట్ XBB1.16 అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇది మహారాష్ట్ర నుంచి క్రమంగా తెలంగాణకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు.

March 16, 2023 / 11:11 AM IST

Delhi Excise Policy Case: కవితను అరెస్ట్ చేస్తారా? ఢిల్లీలో హైటెన్షన్

భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేడు గురువారం (మార్చి 16) రెండోసారి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ ( investigation enforcement directorate) ఎదుట హాజరు అవుతున్నారు.

March 16, 2023 / 10:32 AM IST

Hyderabad మాకు పదెకరాలు ఇవ్వండి.. సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ

. కేంద్ర ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాషాయ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే క్రమంలోనే ఓ పని కోసం పది ఎకరాల స్థలం చూపించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి (G Kishan Reddy) కోరారు.

March 16, 2023 / 08:20 AM IST

Livestock: పశుసంపదలో తెలంగాణ దేశంలో రెండో స్థానం..గొర్రెల సంఖ్యలో ఫస్ట్

తెలంగాణ(Telangana) పశుసంపద(livestock)లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్(west bengal) మొదటి స్థానంలో ఉంది. మరోవైపు రాష్ట్రం 19.1 మిలియన్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే మొదటి స్థానంలో కొనసాగుతుంది.

March 16, 2023 / 07:54 AM IST

Revanth Reddy: KTRకు రేవంత్ సవాల్..కాంగ్రెస్ వల్లే మీకు పదవులు వచ్చాయ్

మంత్రి కేటీఆర్(KTR) కామారెడ్డి జిల్లా పిట్లంలో కాంగ్రెస్ పార్టీపై చేరిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్(congress party), బీఆర్ఎస్(BRS) హాయంలో జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ(telangana) ఇవ్వకపోతే కేటీఆర్ అమెరికాలో కూలీగా పనిచేసే...

March 16, 2023 / 07:24 AM IST

Chakradhar Goud: రైతుకు మరింత సాయం చేసేందుకే.. బీజేపీలోకి చక్రధర్ గౌడ్

సిద్దిపేట జిల్లాకు చెందిన, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్ చక్రధర్ గౌడ్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ల సమక్షంలో ఆయన కమలం కండువాను కప్పుకున్నారు.

March 16, 2023 / 06:54 AM IST

BRS MLC Kavitha: నేడు ఈడీ ఎదుటకు కవిత..అరెస్టు అవుతుందని BRS నేతల్లో గుబులు!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(brs Mlc kavitha) ఈరోజు ఈడీ(ED) విచారణలో పాల్గొననున్నారు. ఈ కేసు విచారణను రద్దు చేయాలని కవిత సుప్రీంకోర్టు(supreme court)ను ఆశ్రయించినప్పటికీ సుప్రీంకోర్టు నిరాకరించడంతో కవిత హాజర ఖరారైంది. మరోవైపు ఈ కేసులో మాజీ చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు కూడా నేడు కవితతోపాటు ఈడీ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

March 16, 2023 / 06:49 AM IST

TSPSC ఏఈ పరీక్ష రద్దు.. ప్రకంపనలు సృష్టిస్తున్న లీకేజీ

కమిషన్ ను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అమ్మాయిల నంబర్లు సేకరించడం.. వారితో చనువుగా మాట్లాడి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలోనే అతడి ఫోన్ పరిశీలించగా. అతడి ఫోన్ లో యువతుల నగ్న చిత్రాలు, వీడియోలు ఉన్నట్లు తెలుస్తున్నది.

March 16, 2023 / 07:23 AM IST

Chandra Bose : రవీంద్రభారతిలో ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ కు అభినందన సభ

ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ (Oscar winner Chandra Bose) కు ఈనెల 28న రవీంద్రభారతిలో (Ravindra Bharati)అభినందన సభను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ( Chairman Juluru Gauri Shankar) వెల్లడించారు. తెలంగాణ సినీ గేయ సాహిత్యానికి విశ్వఖ్యాతిని తెచ్చిన ‘ నాటు నాటు ’ పాటతో ('Natu Natu' song) సంగీతంలో హుషారెత్తించిన గీతంగా ప్రపంచ ప్రజల అభిమానాన్ని అందుకోవటం తెలంగా...

March 15, 2023 / 09:36 PM IST

TSRTC : రాములోరి కల్యాణాన్నికి TSRTC గుడ్ న్యూస్

శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్బంగా భద్రాద్రిలో జరిగే రాములోరి కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులను అందజేయాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్గో పార్శిల్‌ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు ...

March 15, 2023 / 07:59 PM IST