తెలంగాణలో రేపు(మార్చి 25న) నిర్వహించనున్న బీజేపీ(BJP) మహా ధర్నాకు హైకోర్టు(telangana High Court) అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిరసనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది.
తెలంగాణలో(Telangana) రాబోయే మూడు రోజుల వరుకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో శుక్రవారం కుండపొత వానాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్ మెంట్(Weather Department) తెలిపింది.శని, ఆదివారాల్లో అక్కడక్కడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై లోక్సభ సెక్రటేరియట్ (Lok Sabha Secretariat) అనర్హత వేటు వేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్పై అనర్హత దుర్మార్గమన్నారు. అదానీ (Adani) కుంభకోణంపై చర్చ జరగకుండా బీజేపీ అన్ని రకాల ప్రయత్నం చేస్తోందని... అందులో భాగంగానే రాహుల్పై అనర్హత అని ఆయన మండిపడ్డారు. అప్రకటిత ఎమర్జె...
విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖైరతాబాద్(kairatabad)లోని విద్యుత్ సౌధ దగ్గర ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట-ఖైరతాబాద్ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.
సినీ నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకోవడం ఆయన ఫ్యామిలీలో కొందరికి ఇష్టం లేదని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తండ్రి, నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు.
మంచు కుటుంబంలో విబేధాలు బయటపడినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు వెలుగు చూశాయట. తన ఇంట్లోకి జొరబడి తన వాళ్లను, బంధువులను కొడుతున్నారంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షులు (Telangana PCC president) రేవంత్ రెడ్డిని (Revanth Reddy) పోలీసులు శుక్రవారం హౌస్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని (TSPSC paper leak) నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University), విద్యార్థి సంఘాల జేఏసీ (Students JAC) నిరుద్యోగ మహాదీక్షకు (Nirudyoga Mahadeeksha) పిలుపునిచ్చారు. ఈ నిరసన దీక్షకు రేవంత్ ఇదివరకే మద్దతు ప్రకటి...
Bandi Sanjay : టీపీఎస్సీ పేపర్ వ్యవహారంలో తనకు నోటీసులు అందలేదని బీజేపీ నేత బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సిట్కు ఓ లేఖ రాశారు. తాను సిట్ను విశ్వసించడం లేదని, తనకు సిట్పై అసలు నమ్మకం లేదని చెప్పారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో (TSPSC paper leak) తన పైన రాజకీయ దురుద్దేశ్యంతో ఆరోపణలు చేస్తున్నారని, తనను ఈ కేసులోకి అనవసరంగా లాగుతున్నారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (IT Minister of Telangana, K. T. Rama Rao) గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (Telangana BJP president) బండి సంజయ్ (Bandi Sanjay), కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ (Congress Telangana chief) రేవంత్ రెడ్డ...
ఈ నెల 27వ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్డే . ఆయన ఆస్కార్ వేదిక వరకూ వెళ్లి వచ్చిన తరువాత జరుపుకుంటున్న పుట్టినరోజు(birthday) ఇది. అందువలన ఈ సారి ఆయన బర్త్డే మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అందువలన రేపటి నుంచే ఈ సందడి మొదలు కానుంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు స్పెషల్ CDP ని రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్ విధాన్నిఅమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూత్రప్రాయంగా నిర్ణయించింది. TSRTC ఆన్లైన్ టికెట్ బుకింగ్లో ‘డైనమిక్ ప్రైసింగ్’ఫైలట్ ప్రాజెక్ట్గా బెంగళూరు (Bangalore) మార్గంలో నడిచే 46 సర్వీసుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. హైదరాబాద్లోని బస్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డైనమిక్ ప్రైసింగ్ విధాన వివరాలను టీఎస్...
మహబూబాబాద్ (Mahbubabad), ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇటీవల అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ (CM KCR) క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లో(Lakshmipur) పంటలను పరిశీలించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతులను సైతం ఆదుకుంటామని సీఎం భరోసా కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలకు (Akala varsalaku) దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.10వేలు అందించనున్...
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త స్కాంలు చేస్తూ ప్రజల(people) నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. తాజాగా Google Pay, Paytm, PhonePe ల ద్వారా కొంతమందికి నగదు పంపించి తిరిగి పంపించాలని కోరుతున్నారు. ఆ క్రమంలో తిరిగి పంపించిన వారి అకౌంట్లో నగదును(cash) మొత్తం సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (MP Komatireddy),, ప్రధాని మోదీతో PM Modi భేటీ అయ్యారు. భువనగిరికి బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని ఎంపీ కోమటి రెడ్డి ప్రధానిని కోరారు. అనంతరం వినతి పత్రం అందించారు.మోదీ నాయకత్వంలోనీ ఎన్డీఏ (NDA) ప్రభుత్వం దేశంలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని కోమటిరెడ్డి ప్రశంసించారు.
Supreme court twist:ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నీడలా వెంటాడుతోంది. ఇప్పటికే మూడుసార్లు.. దాదాపుగా 30 గంటలపాటు ప్రశ్నల వర్షం కురిపించారు. మొన్న (21వ తేదీన) కవితను విచారించి.. పంపించారు. తదుపరి విచారణ ఎప్పుడో తెలియజేయలేదు. అరగంటలో మెయిల్ చేస్తారనే వార్తలు వినిపించాయి. దీంతో కవిత అండ్ కో..హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.