హైదరాబాద్ (Hyderabad) సనత్నగర్లో జరిగిన హెల్తీ బేబీ (Healthy baby) కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. తల్లి పాలు బిడ్డకు అమృతం లాంటివని కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలిపారు. దేశంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలలో మూడు నెలలు నుండి 13 నెలల పసిపిల్లల కోసం హెల్తీ బేబీ కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ (Prime Minister Modi) ఆదేశించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.
MP posts:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు కదం తొక్కాయి. సొంత పార్టీ నేతలు అయితే రాజీనామాకు కూడా వెనకాడబోమని స్పష్టంచేస్తున్నాయి. పార్టీ ఆదేశిస్తే పదవులను గడ్డి పోచల్లా వదులుకుంటామని చెబుతున్నారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ(Weather Department) వెల్లడించింది. గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని, వర్షం పడే సమయంలో ప్రజలెవరూ చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ సూచించింది.
CM Kcr:తెలంగాణ (telangana) మోడల్గా రైతులకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో ఎకరాకు రూ.6 వేలు ఇవ్వడం ఏంటీ అని అడిగారు. కేసీఆర్ నాందేడ్ రాగానే రూ.6 వేలు వచ్చాయి.. మరీ అంతకుముందు ఎందుకు రాలేదని అడిగారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు.
తెలంగాణ (Telangana) రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ హంగులతో తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్నాయి. ప్త్రెవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులు బెంగళూరు(Bangalore), హుబ్లీ, ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడు (Tamil Nadu) లోని చెన్నై...
Puvvada ajay kumar:రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది.ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు అంత పట్టు లేదు. గత ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada ajay kumar) ఒక్కరే గెలిచారు.ఈ సారి మాత్రం అలా ఉండదని ఆయన అంటున్నారు. తమ పార్టీ మెజార్టీ సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు.
YS Sharmila:పేపర్ లీకేజ్ ఇష్యూ తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపుతూనే ఉంది. ఈ ఇష్యూపై విపక్ష నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. మంత్రి కేటీఆర్పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు.
సీనియర్ నేత, టీఆర్ఎస్ మాజీ రాజ్యసభ ఎంపీ డీ శ్రీనివాస్(D Srinivas) మళ్లీ కాంగ్రెస్ పార్టీ(congress party)లో చేరారు. దీంతోపాటు అతని కుమారుడు కుమారుడు డి సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గాంధీభవన్ చేరుకుని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఆధ్వర్యంలో పార్టీ కుండువా స్వీకరించారు.
ఖమ్మంలోని పాలేరు(Paleru) ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గం నుంచి తామంటే తాము పోటీ చేస్తామని అధికార బీఆర్ఎస్(BRS), సీపీఎం(CPM) పార్టీ నేతల నుంచి ప్రకటనలు వస్తున్నాయి. పాలేరు సీటు సీపీఎం పార్టీకి కేటాయించాలని కేసీఆర్(KCR)ను అడుగుతామని తమ్మినేని ఇటీవల అన్నారు. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(tummala nageswara rao), సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల పార్థసారధి రెడ్డి(kandala pardha sara...
రాహుల్ గాంధీ(rahul gandhi)పై లోక్సభకు అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీ(delhi)లోని రాజ్ఘాట్లో ఒక రోజు సంకల్ప్ సత్యాగ్రహాన్ని(Sankalp Satyagraha) ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నార...
హైదరాబాద్ ఎల్బీనగర్(LB Nagar)లో నిన్న మంత్రి కేటీఆర్(KTR) సమక్షంలోనే బీఆర్ఎస్ నేతల(BRS leaders) మధ్య వాగ్వాదం బయటపడింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు, చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మధ్య గొడవ చోటుచేసుకోగా.. ఎమ్మెల్యే అనుచరులు రమణారెడ్డిపై దాడికి ప్రయత్నించారు. ఆ క్రమంలో కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని నియంత్రించారు.
TSPSC పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay)కు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆదివారం హాజరు కావాలని సిట్(SIT) తెలిపింది. కానీ ఈరోజు సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు. బండి సంజయ్ తరఫున సిట్ ముందుకు బీజేపీ(BJP) లీగల్ టీమ్ రానుంది.
తెలంగాణ (Telangana) మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి (Srikantachari)పేరును ఎల్బీనగర్ చౌరస్తా కు నామకరణం చేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. ఇవాళ ప్రారంభించుకున్న ఫ్లై ఓవర్కు మాల్ మైసమ్మ( Mall Mysamma ) అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రెండు, మూడు రోజుల్లోనే జారీ చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఎల్బీ నగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్...
ఎల్బీనగర్ లో మరో కొత్త ఫ్లైఓవర్ ని మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్ కారణంగా ఆ ప్రాంతంలో కొంత మేర ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనే చెప్పాలి. కాగా.. ఫ్లై ఓవర్ ప్రారంభించిన తర్వాత కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ (Telanagana) రాష్ట్రంలో మెడికల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఏడాదికి గాను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీల పై ఎంసిహెచ్ఆర్డీలో (...