WNP: పెబ్బేరు మండలం బుణ్యదిపురం గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సోమవారం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హర్యానా రాష్ట్రం వస్త్రధారణ, సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నాగ శేషు, దయానంద్, తదితరులు పాల్గొన్నారు.