BHNG: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ 8వ వార్డులో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం స్వప్న సోమనరసయ్య హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న, పాల్గొన్నారు.