MNCL: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించాలనే చిత్తశుద్ధిని సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ సభలో ప్రకటించాలని,CPI (ML)న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం బెల్లంపల్లిలో మాట్లాడుతూ.. సీఎం పర్యటనకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. అడా, జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణంకు చర్యలకు పూనుకోవాలని కోరారు.