SRPT: ఆద్య పాలకుడు శాలివాహన చక్రవర్తి జయంతిని ఈరోజు పెన్ పహాడ్ మండల కేంద్రంలో కుమ్మర సంఘం నాయకులు జయరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాలివాహన మొట్టమొదటి తెలుగు చక్రవర్తి అని వారు తెలిపారు. కుమ్మరుల ఆర్థిక, విద్యా, వైద్య అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందించాలన్నారు.