BDK: కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న SHOలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు.