SDPT: కోహెడలో ప్రసిద్ధ తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటుకూరి మొల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ.. ఆమె రచించిన మొల్ల రామాయణం సరళమైన భాషలో ఉండి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని పేర్కొన్నారు.