WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో కోమటి కుంట అమ్మకంపై ఉద్రిక్తత దారితీసింది. రెండు రోజులుగా హిటాచి యంత్రంతో కుంటను చదులు చేస్తున్నారు. దీంతో సోమవారం సర్పంచ్ సాంబయ్య, వార్డు సభ్యులు, రైతులు, సంఘ నేతలు అట్టి యంత్రాన్ని నిలిపివేశారు. ఇట్టి విషయాన్ని రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ను ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.