SKLM: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య (APWJS) రాష్ట్ర మహాసభలు 2026 జూన్ 6, 7వ తేదీలలో విశాఖపట్నం జిల్లాలో జరగనున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుని APWJS రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గురుగుబెల్లి అప్పలనాయుడు శనివారం ఆహ్వానించారు.