KDP: సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లె సమీపంలోని శ్రీ మందగిరి శనీశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన స్పీడ్ బ్రేకరును సిద్ధవటం ఏఎస్సై సుబ్బరామచంద్ర ఆధ్వర్యంలో ఇవాళ రాత్రి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎస్సై మాట్లాడుతూ..రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు స్పీడ్ బ్రేకరును శాశ్వతంగా తొలగింపు చేపట్టామని తెలిపారు.