NRPT: కృష్ణ మండలం ఖాన్రెదొడ్డిలో శుక్రవారం జరిగిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత పాల్గొన్నారు. గ్రామానికి చెందిన జి.ఆంజనేయులు, ఏ.తాయప్ప, వై.శ్రీనివాస్ల ఇళ్లను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని పేర్కొన్నారు.