KMM: హైదరాబాద్లోని లోక్భవన్లో జరిగిన తెలంగాణ నూతన గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకార మహోత్సవంలో Dy.CM మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్కు పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘ అనుభవం కలిగిన శుక్లా మార్గదర్శకత్వం తెలంగాణ అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు.