BDK: అశ్వాపురం మండలంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. సోమవారం ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో మండలంలోని గొల్లగూడెం వద్ద వాహనలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా భద్రాచలం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.