JGL: వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి, అనేక చారిత్రక గ్రంథాల రచయిత, ఉపన్యాస కేసరి, KCR గురువు డా. జైశెట్టి రమణయ్య అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇవాళ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రమణయ్య సేవలను ఆయన స్మరించుకుంటూ వారి మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు.