CTR: చిత్తూరు నగరంలోని వన్ టౌన్ పక్కన్న ఉన్న ఆర్ముడ్ రిజర్వు కార్యాలయంలో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి ప్రజలు ఫిర్యాదులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు సకాలంలో కార్యాలయానికి చేరుకోవాలని తెలిపారు.