KNR: కరీంనగర్ SRR డిగ్రీ&పీజీ కళాశాల జాతీయ సేవా పథకం జీవశాస్త్ర విభాగం నాలుగవ యూనిట్ ప్రత్యేక శిబిరం మోతేలో ప్రారంభమైంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఘం ప్రధాన కార్యదర్శి డా. కడారు సురేందర్ రెడ్డి, గ్రామ ప్రజాప్రతినిధులు శిబిరాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో సేవాభావం, అంకితభావం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.